Chittoor District : చిత్తూరు జిల్లా చుక్కవారిపల్లిలో ఏనుగుల బీభత్సం..!

చిత్తూరు జిల్లా( Chittoor district ) ఐరాల మండలంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి.చుక్కవారిపల్లిలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు అరటి, మామిడి మరియు చెరుకు పంటలను ధ్వంసం చేశాయి.

 Chittoor District : చిత్తూరు జిల్లా చుక్క�-TeluguStop.com

అనంతరం చుక్కవారిపల్లి( Chukkavaripalli ) అటవీ ప్రాంతంలో గజరాజుల గుంపు తిష్ట వేసింది.ఏనుగుల సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అటవీ శాఖ అధికారులు( Forest Department officials ) స్పందించి తమను, తమ పంట పొలాలను గజరాజుల బారినుంచి కాపాడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube