పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్

పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ బూత్ లెవల్ మీటింగ్( Congress Booth Level Meeting ) జరగనుంది.హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

 Congress Booth Level Meeting Regarding Parliament Elections, Parliament Election-TeluguStop.com

రేపు జరగనున్న బూత్ లెవల్ మీటింగ్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాట్లపై గాంధీభవన్ లో నేతలు చర్చిస్తున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ ముఖ్యనేతలతో ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ( Deepa Dasmunshi ) భేటీ అయ్యారు.సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.కాగా బూత్ లెవల్ మీటింగ్ కు సుమారు 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube