కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే..: కిషన్ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు.

 Both Congress And Brs Are Corrupt Parties..: Kishan Reddy-TeluguStop.com

ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.60 శాతం మంది రైతులకు డబ్బులు పడలేదని విమర్శలు గుప్పించారు.దళితబంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.ఈ క్రమంలో దళితులు ఎవరూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏమి లేదన్న ఆయన ఈసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube