రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన శాత్రవేణి అంజయ్య పని నిమిత్తం సిరిసిల్ల వెళ్లి తిరిగి బస్సులో వస్తుండగా
తన సెల్ ఫోను పోయినందున గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఇఐఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేసి బాధితుడికి ఫోన్ అందించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.