తెలంగాణలో ఈఎస్ఐ స్కామ్ కేసుపై ఈడీ విచారణ

తెలంగాణలోని ఈఎస్ఐ స్కామ్ కేసుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, నాగలక్ష్మీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

 Ed Investigation On Esi Scam Case In Telangana-TeluguStop.com

హైదరాబాద్ ఈఎస్ఐలో మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.అదేవిధంగా మనీలాండరింగ్ ద్వారా నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.

ఈఎస్ఐలో వందల కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.దాంతో పాటు అనర్హులకు టెండర్లను కట్టబెట్టినట్లు ఆరోపిస్తుంది.

కాగా తెలంగాణలో ఈఎస్ఐ కుంభకోణంపై 2019వ సంవత్సరంలో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube