విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పాలన..: మంత్రి అమర్నాథ్

విశాఖ పరిపాలన రాజధానిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ విశాఖకు రావడానికి మూడు రాజధానుల బిల్లు పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు.

 Cm Jagan's Rule As Center Of Visakha..: Minister Amarnath-TeluguStop.com

ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి అమర్నాథ్ అన్నారు.అనంతరం త్వరలోనే విశాఖ కేంద్రంగా సీఎం జగన్ పాలన చేస్తారని తెలిపారు.

ఇందుకోసం ఆయన నివాసం కూడా విశాఖకు షిఫ్ట్ అవుతారని పేర్కొన్నారు.పవన్ కల్యాణ్ విస్సన్నపేట సందర్శిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

పవన్ ను రైతులు అడ్డుకున్నా తమకు సంబంధం లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube