దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు అయింది.మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనను బెయిల్ ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో మాగుంట రాఘవకు నాలుగు వారాల బెయిల్ ను ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేశారు.కాగా మద్యం కుంభకోణంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
కాగా మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.