పేపర్ లీక్ కేసు.. కస్టడీ పిటిషన్‎పై నాంపల్లి కోర్టులో విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.మొత్తం ఏడుగురు నిందితులను కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

 Paper Leak Case.. Hearing In Nampally Court On Custody Petition-TeluguStop.com

కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితులను ఆరో రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.అయితే కస్టడీ ముగియడంతో మరోసారి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేసింది.

ఈ నేపథ్యంలో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, శబిన్, డాక్యాతో పాటు రమేశ్, సురేశ్ లను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube