హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై కేసు నమోదు

హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు.నిందితుడు రజనీ కుమార్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

 A Case Has Been Registered Against The Accused In The Hyderabad Banjara Hills Da-TeluguStop.com

డీ ఏ వీ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మాధవి పై కూడా కేసు నమోదు చేశారు.నిందితుడికి 20 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఏ సీ పి సుదర్శన్ తెలిపారు.

బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బాలిక తల్లీదండ్రులు తమకు న్యాయం జరగాలి అంటూ ఆందోళన చేపట్టారు, ప్రిన్సిపాల్ ని కూడా అరస్ట్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube