హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై కేసు నమోదు

హైదరాబాద్ బంజారాహిల్స్ డీ ఏ వీ స్కూల్ ఘటనలో నిందితుడు పై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుడు రజనీ కుమార్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

డీ ఏ వీ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మాధవి పై కూడా కేసు నమోదు చేశారు.

నిందితుడికి 20 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు ఏ సీ పి సుదర్శన్ తెలిపారు.

బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బాలిక తల్లీదండ్రులు తమకు న్యాయం జరగాలి అంటూ ఆందోళన చేపట్టారు, ప్రిన్సిపాల్ ని కూడా అరస్ట్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు.

అమానుషం.. బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టరమ్మ..