విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో సమావేశమైన 4 సంఘాల నేతలు..

ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి పై ఉద్యోగ సంఘాలు ఉమ్మడి ఐక్య కార్యాచరణ రూపొందిస్తున్నారు విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో 4 సంఘాల నేతలు సమావేశమయ్యా రు .వచ్చే నెల 7 లేదా 8 నుంచి ఉద్యోగుల సమ్మెబాట పట్ట దాటాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది .

 Leaders Of 4 Communities Gathered At The Office Of Ap Ngo Association In Vijayaw-TeluguStop.com

వచ్చే నెల 3 న చలో విజయవాడ కార్యక్రమం ఈ నెల 25 న కలెక్టరేట్ల ముట్టడి వంటి ఉద్యమ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది.మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube