Y V Subba Reddy : వైఎస్ షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( YS Sharmila )పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( Y V Subba Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఏపీ ఎంపీలు బీజేపీ( BJP )కి బానిసలుగా వ్యవహరిస్తున్నారని షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు.

 Yv Subbareddy Fire On Ys Sharmila-TeluguStop.com

ఏపీలో అభివృద్ధి లేదని షర్మిల మాట్లాడటం కాదు.

బయట తిరిగితే అభివృద్ధి కనబడుతుందని పేర్కొన్నారు.బీజేపీ, టీడీపీ ( BJP, TDP )ఎప్పుడూ విడిపోలేదని వెల్లడించారు.విడిపోవడం, కలుసుకోవడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube