Y V Subba Reddy : వైఎస్ షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..!

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( YS Sharmila )పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( Y V Subba Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏపీ ఎంపీలు బీజేపీ( BJP )కి బానిసలుగా వ్యవహరిస్తున్నారని షర్మిల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు.

ఏపీలో అభివృద్ధి లేదని షర్మిల మాట్లాడటం కాదు. """/" / బయట తిరిగితే అభివృద్ధి కనబడుతుందని పేర్కొన్నారు.

బీజేపీ, టీడీపీ ( BJP, TDP )ఎప్పుడూ విడిపోలేదని వెల్లడించారు.విడిపోవడం, కలుసుకోవడం చంద్రబాబుకు అలవాటేనని తెలిపారు.

పుష్ప 2 లో ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ ను సుకుమార్ పట్టించుకోవడం లేదా..?