తెలంగాణ సీఎంకు వైఎస్ షర్మిల సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.

 Ys Sharmila's Challenge To Telangana Cm-TeluguStop.com

తెలంగాణలో అసలు సమస్యలే లేవంటున్న కేసీఆర్ తనతో కలిసి మూడు రోజుల పాటు పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామనే తమ పాదయాత్రను సర్కార్ అడ్డుకుందని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు.రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

పిట్టల దొరలా టోపీ పెట్టుకుని విమానాల్లో తిరగడం కాదని, దమ్ముంటే తనతో పాదయాత్ర చేయాలని షర్మిల సవాల్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube