వైసీపీ సర్కార్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది.. : చంద్రబాబు

ఏపీలో వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పడకేశాయన్నారు.

 Ycp Has Neglected Government Projects..: Chandrababu-TeluguStop.com

ఏపీలోని 69 నదులను అనుసంధానం చేయడం ముఖ్యమని తెలిపారు.ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తి అయితే నీటి సమస్యే ఉండదని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు.వంశధార – గోదావరి నదులను అనుసంధానం చేయొచ్చన్నారు.

కానీ జగన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.ఈ ఏడాది చివరిలో ఐదు ప్రాజెక్టులను ప్రారంభిస్తారట అంటూ విమర్శించారు.

ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube