అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..: మాజీ మంత్రి బాలినేని

వైసీపీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Former Minister Balineni Srinivas ) తెలిపారు.తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు.

 Will Abide By The Decision Of The Administration Former Minister Balineni Detail-TeluguStop.com

ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఊహించుకుని రాస్తున్నారని బాలినేని తెలిపారు.అభివృద్ధి కోసమే మాగుంటకు( Magunta ) ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరానని చెప్పారు.

మిగతా నియోజకవర్గాల ఇంఛార్జులు, ఎమ్మెల్యేలు పట్టీపట్టనున్నట్లు ఉన్నారని తెలిపారు.ఎంపీ అభ్యర్థిగా( MP Candidate ) ఎవరు వచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.తన పని తాను చేసుకుంటానన్న బాలినేని ఒంగోలు( Ongole ) ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పని చేస్తానని తెలిపారు.ఒంగోలులో 25 వేల మంది పేదలకు పట్టాలను పంపిణీ చేయాలన్నదే తన ఆశని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube