విదేశాల్లో భర్తల చేతుల్లో హత్యకు గురవుతున్న భారతీయ మహిళల ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి.దుబాయ్లో ఈ ఘాతుకానికి పాల్పడిన ఓ వ్యక్తికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను మరిచిపోకముందే అమెరికాలో మరో దారుణం జరిగింది.భార్యను కట్టుకున్న...
Read More..టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కేబుల్ టీవీ, డిటిహెచ్ యూజర్లకు శుభవార్తను తెలిపింది.రాబోయే కాలంలో తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ లభించే విధంగా రూల్స్ తీసుక రాబోతోంది.ఇందుకు సంబంధించి తాజాగా ట్రాయ్ న్యూ టారిఫ్ ఆర్డర్ 2.0 ను...
Read More..ఇకపై ఎవరైనా ట్రైన్ బుక్ చేసుకొని ప్రయాణం చేయాలనుకునేవారికి భారతీయ రైల్వే కొన్ని ముఖ్యమైన నిబంధనలను ప్రయాణికులకు సూచించింది.ఇందుకు సంబంధించి అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 9 అంశాలతో కూడిన ఒక పోస్ట్ ను జత చేసింది.ఎవరైతే ట్రైన్ లో ప్రయాణం...
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా చాలా మంది కరోనా వైరస్ చూపుతుందన్న భయం లేకుండా వారి ఇష్టానుసారం రోడ్లపైనే తిరుగుతున్నారు.దీంతో అనేక మంది కరోనా వైరస్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే దీనిని...
Read More..భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యాయిర్ క్షమాపణలు చెప్పారు.దీని పూర్వాపరాల్లోకి వెళితే.సోషల్ మీడియాలో యాక్టివ్గా వుండే యాయిర్ తన తండ్రికి సంబంధించి అవినీతి ఆరోపణలల్లో ప్రాసిక్యూటర్గా వ్యవహరిస్తున్న లియత్ బెన్ ఆరిపై అసహనం వ్యక్తం చేశాడు.దీనిలో భాగంగా తన...
Read More..ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా ఇబ్బంది పెడుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక భారతదేశంలో కరోనా పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశంలో లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు బాగానే కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉంది.ఇక ఎప్పుడైతే అన్...
Read More..అవినీతి అన్న పదం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది.పదవి చిన్నది అయినా పెద్దది అయినా కూడా దాదాపు అందరూ అవినీతికి మాత్రం పాల్పడుతూనే ఉంటున్నారు.అలాంటి అవినీతి పరుల లిస్ట్ లో మాజీ ప్రధాని కూడా నిలిచారు.మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్...
Read More..కరోనా వైరస్ పుణ్యమా అని ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్న రోజులివి.చాలా మంది మొదట్లో ఈ ఆప్షన్ చాలా సులువుగా ఉంటుందని భావించారు.అయితే ఇది కొందరికి బాగానే ఉన్నా మరికొందరికి మాత్రం మరింతగా పని ప్రభావం జరిగిందని...
Read More..ఈ ఎస్ ఐ మందుల కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేత,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను గతనెల12 వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే బెయిల్ కోరుతూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన...
Read More..England Pacer Stuart Broad has reached a rare milestone.He has become the seventh bowler and the fourth pacer to take 500 test wickets after Muttiah Muralitharan (SL-800), Shane Warne (Aus-708),...
Read More..అమెరికాలోని పలు రంగాల్లో భారతీయులు దూసుకెళ్తున్నారు.స్థానిక అమెరికన్లకు సైతం పోటీ ఇస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు.తాజాగా ప్రతిష్టాత్మక హ్యూస్టన్ యూనివర్సిటీ ఛాన్స్లర్గా ఉన్న భారత సంతతికి చెందిన రేణు ఖాటోర్ చరిత్ర సృష్టించారు.ప్రఖ్యాత అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్...
Read More..కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది.ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను...
Read More..బట్టతల.ఈ పేరు వింటేనే అబ్బాయిలు వణికిపోతారు.పట్టుమని పాతికేళ్ళయినా నిండకుండా బట్టతల వచ్చిందంటే.ఇక వారి బాధ అంతా ఇంతా కాదు.అయితే ఇటీవల కాలంలో బట్టతల బాధితులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నారు.వీరిని చూసి జుట్టు రాలే బాధితులు తమకు కూడా ఎక్కడా బట్టతల వస్తుందోనని...
Read More..డార్క్ చాక్లెట్.వీటిని ఇష్టపడని వారుండరు.చాక్లెట్స్ చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే.చాక్లెట్ అంటే పడి చచ్చేపోయే వారు కూడా ఉంటారు.కోకో చెట్టు నుండి తీసిన విత్తనాలతో తయారు చేసే డార్క్ చాక్లెట్స్ రుచిగా ఉండడమే కాకుండా.ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.డార్క్ చాక్లెట్లో ఫైబర్,...
Read More..కరోనా వైరస్ దేశంలో రోజురోజుకి విస్తరిస్తూ తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఇల్లు వదిలి బయటకి వెళ్లాలంటేనే వణుకుపుడుతుంది.ఎక్కడ, ఎవరి వలన కరోనా మన ఒంట్లోకి ప్రవేశిస్తుందో, అక్కడి నుంచి మన ఇంట్లోకి వస్తుందో అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది.ఇక సామాన్యుడి...
Read More..బాలీవుడ్ లో నెపోటిజం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తున్న నేపధ్యంలో సౌత్ లో కూడా దీనిపై కొంత మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.సౌత్ ఇండస్ట్రీలో హీరోల విషయంలో నెపోటిజం ఎక్కువగా పని చేస్తుంది.కొత్త హీరోలు అవకాశాలు సొంతం చేసుకోవాలన్న, స్టార్...
Read More..సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెపోటిజమ్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది.కొంత మంది అతని మరణాన్ని బాలీవుడ్ లో స్టార్ వారసుల కుటుంబాలకి అంటగట్టి లబ్ది పొందాలని చూస్తున్నారు.అయితే అతను మానసిక వ్యధతో చనిపోయాడు అని వైద్యులు నిర్ధారించారు.పోలీసులు...
Read More..ఇటీవలే కాలంలో ఎన్నో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి.ఆ వింతలను చూస్తే వామ్మో అని అనడంతో పాటు నవ్వేస్తాం కూడా.ఇంకా అలా ఉంటున్నాయి ఆ వింతలు.ఇంకా ఈ నేపథ్యంలోనే సినిమా స్టయిల్ లో వింత నిజానికి సినిమాలో కూడా చూసి ఉండము.అలాంటి...
Read More..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన తర్వాత కంగనా రనౌత్ బాలీవుడ్ లో నేపోటిజమ్ అంటూ ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ విమర్శల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.కంగనాకి కొంత మంది మద్దతుగా నిలబడి కొత్తవారి అవకాశాలని వారసులు...
Read More..మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో గ్యాంగ్ లీడర్ ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.అతని కెరియర్ లో గ్యాంగ్ లీడర్ చాలా ప్రత్యేకమైన సినిమా అని చిరంజీవి కూడా చాలా సందర్భాలలో చెప్పారు.విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన...
Read More..అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన అతి చిన్న దేశంగా ప్రపంచంలో సింగపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.అక్కడ ప్రజల నుచి పాలకుల వరకు అందరూ కూడా చాలా కమిట్మెంట్ గా ఉంటారనేది అందరూ నమ్ముతూ ఉంటారు.పరిపాలనలో ఎప్పటికప్పుడు సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్ధిక...
Read More..వ్యసనం మనిషిలో మృగాన్ని తట్టి లేపుతుంది.మానవత్వం నాశనం చేస్తుంది.తన మన అనే బేధాలు లేకుండా విచక్షణ మరిచి ప్రవర్తించేలా చేస్తుంది.ఇక ఈ వ్యసనానికి బానిసలు అయిన చాలా మంది తాము మనుషులమనే విషయాన్ని మరిచిపోయి మృగాలుగా మారి కామవాంచలు తీర్చుకోవడానికి తల్లి,...
Read More..సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసిన నటుడు దుల్ఖర్ సల్మాన్.తండ్రి పేరుతో వచ్చిన చాలా తక్కువ టైంలోనే దుల్కర్ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.రెగ్యులర్ హీరోలకి భిన్నంగా సినిమాలు చేస్తూ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.మలయాళీ నటుడు అయిన...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఎప్పటికి మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.అయితే ఈ ఖాళీ సమయంలో తన నెక్స్ట్ సినిమాల కోసం కథలని పుష్కలంగా వింటున్నాడు.అందులో...
Read More..సౌత్ సినిమాలలో విలన్ గా రాణిస్తున్న పంజాబీ నటుడు కబీర్ సింగ్ .గోపీచంద్ జిల్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కబీర్ సింగ్ తర్వాత స్టార్ హీరోల సినిమాలలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు.సుప్రీమ్ సినిమాలో ఆయన...
Read More..ఈమద్య సోనూసూద్ గురించిన ప్రతి విషయం కూడా వైరల్ అవుతోంది.ఆయన ఏం చేసినా కూడా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.ఏం మాట్లాడుతాడో అంటూ అంతా ఆసక్తిగా వింటున్నారు.ఇలాంటి సమయంలో ఆయన సుశాంత్ ఆత్మహత్య ఆ తర్వాత జరుగుతున్న పరిణామల గురించి మాట్లాడాడు.ఈ సందర్బంగా...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నా కూడా లాక్ డౌన్ సడలింపులు జరుగుతున్నాయి.అన్ లాక్ అంటూ మెల్ల మెల్లగా ఆంక్షలు అన్ని కూడా తొలగించిన మోడీ ప్రభుత్వం సినిమా థియేటర్లు, మాల్స్ ఇంకా కొన్ని కొన్ని వాటిపై ఆంక్షలను కొనసాగిస్తుంది.ఆగస్టు...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి చెంది దాదాపు రెండు నెలలు కావస్తుంది.మెల్లగా ఆయన జ్ఞాపకాల్లోంచి బయట పడుతున్న సమయంలో ఆయన చివరి చిత్రం దిల్ బేచారాను డిస్నీ హాట్స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఆ సినిమాతో మళ్లీ సుశాంత్ హృదయాల్లో...
Read More..ఒకప్పుడు హీరోల బర్త్ డే లు అంటే వారి వారి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించే వారు.కేక్ లు కట్ చేసి, రక్త దానాలు చేస్తూ, ఆసుపత్రుల్లో తిరిగి పండ్లు పంచి పెట్టి, ప్లెక్సీలతో నింపేసేవారు.కాని ఇప్పుడు మాత్రం ట్రెండ్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.షాలిని రెడ్డితో వివాహాన్ని కొంతమంది సన్నిహితుల మధ్య ఫలక్నుమా ప్యాలెస్లో జరుపుకున్న నితిన్కు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు.ఇక పెళ్లి తరువాత నితిన్ హనీమూన్ ఎక్కడ చేసుకుంటాడా...
Read More..టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే లాక్డౌన్ సమయంలో క్లైమాక్స్, నగ్నం వంటి సినిమాలతో అదిరిపోయే క్రేజ్ను దక్కించుకున్న వర్మ, రీసెంట్గా పవర్స్టార్ చిత్రంతో ఎలాంటి వివాదాన్ని క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.పవన్...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు రమేష్ గోపి దర్శకత్వం వహించినటువంటి “ఇది నా లవ్ స్టోరీ” అనే చిత్రంలో సీనియర్ హీరో తరుణ్ సరసన నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయినటువంటి తమిళ బ్యూటీ ఓవియ హెలెన్ గురించి...
Read More..తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోలను కవర్ చేస్తూ నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ్ బ్యూటీ త్రిష కృష్ణన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే తాజాగా ఈ అమ్మడి పై కోలీవుడ్...
Read More..తెలుగులో మొదలు పెట్టిన అనతికాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో గురించి తెలియని వారుండరు.అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ఉంటుందా లేదా అనే సందేహంలో...
Read More..టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవిత గాధ ఆధారంగా ఇటీవలే “పవర్ స్టార్” అనే చిత్రాన్ని ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే మామూలుగా చిత్రంలో ఏమాత్రం కంటెంట్ లేకున్నప్పటికీ ప్రమోషన్స్ తో...
Read More..సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువ మందికి నచ్చేవాటిలో దాల్చిన చెక్క ఒకటి.కొంతమంది దాన్ని మసాలాలలో కాకుండా విడిగా కూడా తింటుంటారు.దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.నోటీ దుర్వాసనతో పాటు సువాసన, రుచిని అందిస్తుంది. దాల్చిన చెక్కతో సితోపలాది చూర్ణం.త్వగాది లేహ్యం,...
Read More..వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీసు స్టేషన్లో నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు.ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా...
Read More..హైదరాబాద్ నగరంలోని పహాడీఫరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్య కేసులో కీలక అంశాలు బయటపడ్డాయి.వరలక్ష్మి అనే మహిళను ఆమె భర్త గొంతుకోసి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.ఆమెను చంపి పరారయ్యాడు భర్త.అయితే పోలీసులు కేసు సంబంధించిన వివరాలను...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్...
Read More..నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య అదిరిపోయే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్...
Read More..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.సుశాంత్ స్నేహితురాలిని రియా చక్రవర్తిపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.గతంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు...
Read More..రాబోయే రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఒడిశా నుంచి కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్ప పీడన ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం...
Read More..ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.బుద్ధభవన్ లో మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ...
Read More..ఒక్క బంధాన్నే లాగలేకపోతున్నారు కొందరు.నడి సముద్రంలో మునిగిపోయి ఉన్నా కాపాడంటూ తమ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వాపోతుంటారు.పెళ్లంటే నూరేళ్ల పంట కాదు మంటలా ఫీలైపోతుంటారు.కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు వివాహాలు చేసుకున్నాడు. కృష్ణా జిల్లాకు చెందిన శీలం సురేష్.స్థానిక ప్రభుత్వ...
Read More..కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది.సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది.ఇప్పటికే కోటి మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు.ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.ఇది మనుషుల నుంచి మనుషులకే కాదు.పెంపుడు జంతువులకు...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో పుష్ప ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాను పూర్తి రివెంజ్...
Read More..కొన్ని సందర్భాల్లో చెడులో కూడా మంచి జరుగుతుంది.దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే ప్రజలందరికీ కరోనా వల్ల చెడు జరిగినా కొందరికి మాత్రం మంచే జరిగింది.నూరుద్దీన్ అనే వ్యక్తి 33సార్లు పదో తరగతి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆయన సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తోన్న...
Read More..కరోనాతో కాలేజీ మూతబడ్డాయి.దీంతో ఓ యువకుడు ప్రస్తుత విపత్కర పరిస్థితిని సాయ పడే దిశగా ఆలోచన మొదలు పెట్టాడు.అయితే, సాయి వేద అనే యువకుడికి మొదటి నుంచి సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ మీద కొంచెం ఆసక్తి.తనకున్నా ఆసక్తికి మెరుగులు దిద్ది, సాంకేతిక...
Read More..సాధారణంగా పెళ్లి ఊరేగింపు అంటే వరుడు గుర్రం ఎక్కుతాడు.గుర్రం అందుబాటులో లేని ప్రాంతాల్లో డెకరేట్ చేసిన కారు లేదా ఇతర వాహనాల్లో పెళ్లి కొడుకు ఊరేగింపు జరుగుతుంది.అయితే మధ్యప్రదేశ్ లోని ఒక పెళ్లికొడుకు మాత్రం గాడిద మీద ఊరేగాడు.గాడిద మీద ఊరేగడం...
Read More..బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా వైరస్ బారిన పడిన సంగతి విదితమే.దీంతో అమితాబ్ బచ్చన్ గత రెండు వారాలుగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.ఈ విషయం తెలిసిన సమయం నుండి దేశవ్యాప్తంగా అమితాబ్...
Read More..కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంలోని కార్మికలే కాకుండా విదేశాల్లో ఉన్న కార్మికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు.ఇతర దేశాల్లో బతకలేక కుటుంబాన్ని చూడలేక వారు మానసికంగా బాగా కృంగిపోతున్నారు.విమాన రాకపోకలకు ఏ దేశ ప్రభుత్వాలు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.దీంతో ఏ...
Read More..ఈ మధ్య కాలంలో చిన్నచిన్న కారణాలకే యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఒక వ్యక్తి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడు.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఈ ఘటన నిజంగానే చోటు చేసుకుంది.వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన...
Read More..భార్య భర్తలు అన్నాక ప్రేమ, చనువు,గొడవలు కామన్.ప్రతి ఒక్కరి సంసారంలో చిన్నచిన్న గొడవలు లేకుండా ఎవరు సంసారాన్ని చేయట్లేదు.అయితే ఇలాంటి చిన్నచిన్న గొడవలు ఒక్కో సారి పెద్ద గా మారి వేరే దారి తీస్తాయి.సంసార జీవితంలో భార్యాభర్తలు కొద్ది సమయం మాట్లాడుకోకుండా...
Read More..ప్రధానమంత్రి కార్యాలయం గత సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగబోయే రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి హాజరు కానున్నారని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.అయితే తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను...
Read More..ప్రముఖ సినీ నటుడు రావి కొండలరావు (88) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాతగా కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.1958లో ‘శోభ’ అనే చిత్రంతో కొండలరావు సినీ...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి.అన్ని రంగాలు మూతబడ్డాయి.వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ చేసి కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులో రావడంతో దేశాలు కొంత మేర ఊపిరి పీల్చుకుంటున్నాయి.సడలింపులు ఇవ్వడంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇక...
Read More..దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ను చెడుగుడు ఆడేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా...
Read More..రాజస్థాన్ రాజకీయాల్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు నడుస్తున్నాయి.అక్కడ రాజకీయాల్లో హైడ్రామా నడుస్తుంది.సీఎం గెహ్లాట్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించగా కీలక తీర్మానం చేసినట్లు తెలుస్తుంది.జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలి అంటూ ఈ సమావేశంలో కీలక నిర్ణయం...
Read More..2005లో తెరకెక్కిన హార్రర్ కామెడీ మూవీ ‘చంద్రముఖి’ ఎలాంటి సెన్సేషనల్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే.దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన ఈ క్లాసికల్ మూవీలో లీడ్ పాత్రలో జ్యోతిక నటించగా, హీరోగా రజినీకాంత్ నటించారు.అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలవడమే కాకుండా...
Read More..టాలీవుడ్లో సక్సెస్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మహేష్ బాబుతో మహర్షి చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత ఇప్పటివరకు తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేయలేదు ఈ డైరెక్టర్.నిజానికి మహర్షి...
Read More..టిక్ టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డ్యాన్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఇప్పటికే భారత్ లో టిక్ టాక్ పై నిషేధం విధించడం తో తీవ్రంగా నష్టపోయిన ఆ సంస్థ కు ఇప్పుడు మరో రూపంలో మరింత నష్టం...
Read More..అభం శుభం తెలియని రెండేళ్ల ఏళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్ బాలురు ఆఘాత్యాయినికి ఒడిగట్టారు.ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని విశేశ్వర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్రియా గ్రామంలో చోటు చేసుకుంది.మంజ్రియా గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని...
Read More..మొరాకో దేశానికి చెందిన ఒక యువతి తన ఇంటి నుండి బయటకు రాక ఏకంగా 20 సంవత్సరాలు అవుతుందట.అయితే బయటికి రావాలంటే ఆమె ఖచ్చితంగా నాసా స్పేస్ మాస్క్ లాగా ఉండే ఒక హెల్మెట్ను ధరించి చేతికి గ్లోవ్స్ వేసుకొని బయటికి...
Read More..కవలలు అంటే ఇద్దరు ఒకేలా ఉంటారని మాత్రమే మనకు తెలుసు.కానీ ఈ ఇద్దరు కవలలు మాత్రం రూపంలోనే కాదు ఆలోచనలు, అభిరుచులు, రంగు రూపు అన్నిటిలోను ఒకేలాగా ఉంటారు.ఇద్దరు ఒకలేగా ఉండడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారు.లిప్ ఫిల్లర్లు, బ్రెస్ట్ ఇంప్లాంట్లు,...
Read More..చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశంలోని ప్రజలను గజగజా వణికిస్తోంది.కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా వైరస్ పేరు వింటే అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.తాజాగా జరిగిన ఒక ఘటన చైనీయుల్లో కరోనాపై నెలకొన్న భయానికి సాక్ష్యంగా...
Read More..ఎప్పుడూ ఏదో ఒక ఈ విషయంపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి “బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ ప్రముఖ...
Read More..కరోనా మహమ్మారి రాజు,పేద అన్న ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తుంది.దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.తాజాగా గుజరాత్ లోని వడోదర జైలు లో కూడా ఈ కరోనా కలకలం సృష్టించింది.జైలు లో ఉన్న ఖైదీలలో...
Read More..ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణ చర్యలు, పరిస్థితుల గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.సీఎం జగన్ రాష్ట్రంలో కింది స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి...
Read More..రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తోందనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ పరీక్ష నిర్వహణపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి...
Read More..మామూలుగా మన పెద్దలు పెళ్లి అంటే నూరేళ్ళ పంటని ఈ పెళ్లి ద్వారా ఒకటయినటువంటి ఆలు,మగలు జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితం సాగించాలని ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటాం… కానీ ప్రస్తుత కాలంలో కొందరు పెళ్లి పేరుతో...
Read More..తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది.కరోనా వైరస్ సమాచారాన్ని ప్రజలకు అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినా ఎందుకు పాటించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.రాష్ట్రంలోని ఆస్ప్రతుల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి.ఎన్ని వెంటిలేటర్స్ ఉన్నాయో వివరాలను తెలపాలని ఆదేశించింది.అదే విధంగా ఎంతమంది...
Read More..మామూలుగా కొంతమంది ప్రేమలో బ్రేకప్ అయిన తర్వాత ప్రియుడు అయితే ప్రియురాలిని తలుచుకుంటూ ఫుల్లుగా మద్యం సేవిస్తూ ఆమె జ్ఞాపకాలతో కాలాన్ని గడిపేస్తుంటాడు.అదే ప్రియురాలు అయితే గడిచిన కాలాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్తగా తన జీవితాన్ని మొదలు పెడుతుంది.అయితే ఇది ఒకప్పటి మాట.ఇప్పుడున్న...
Read More..రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా కారణంగా సీజనల్ వ్యాధులు ఉన్న రోగులను, గర్భిణులను పట్టించుకోవడం మరిచారు.వీరిపై వైద్యులు నిర్లక్ష్యపు ధోరణి కనబరుస్తున్నారు.కేవలం కరోనా నియంత్రణపైనే దృష్టి సారించిన ప్రభుత్వం సీజనల్ వ్యాధులపై, గర్భిణుల వైద్యంపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి....
Read More..ప్రస్తుత కాలంలో కొందరు మద్యం మత్తులో చేసేటువంటి పనుల కారణంగా చిన్న పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి.తాజాగా ఓ వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి అభం, శుభం తెలియని 8 సంవత్సరాలు కలిగినటువంటి ఓ చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసిన...
Read More..జీవీకే గ్రూప్ నిర్వహణలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ అక్రమాల పై సీబీఐ తో పాటు ఇప్పుడు తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.ముంబై,హైదరాబాద్ తో పాటు మొత్తం 9 చోట్ల ఆ సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు...
Read More..కరోనా వైరస్ తో దేశం మొత్తం గడగడ వణికి పోతుంది.రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో కోవిడ్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి.కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి.కాగా, కొన్ని చోట్లలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాధితులు ప్రాణాలకు...
Read More..కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకకర్ రావుతో కలిసి ఈటల రాజేందర్ సమీక్ష...
Read More..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త అందించింది.కరోనా మహమ్మారితో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ప్రొవిజనల్ పెన్షన్ అందిస్తామని స్పష్టం చేసింది.రెగ్యూలర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి నట సింహం, లెజెండ్ బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తయినట్లు...
Read More..ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనలు మరియు సెలబ్రిటీల జీవితాలపై సినిమాలు తీస్తూ బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అయితే తాజాగ రామ్ గోపాల్ వర్మ “మర్డర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ...
Read More..ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న అది ప్రపంచం మొత్తం సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది.ఈ సోషల్ మీడియా ద్వారా సామాన్యుడిగా ఉన్నవారిని కూడా హీరోగా చేస్తుంది.అయితే తాజాగా మధ్యప్రదేశ్...
Read More..గత కొద్ది కాలంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.ఇటీవలే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే సినీ పరిశ్రమలో బాలీవుడ్ యాక్షన్ దర్శకుడు మరణించిన ఘటన...
Read More..తెలుగులో తన ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు పలు టాలీవుడ్ చిత్రాల్లోని పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “పాప్ సింగర్ స్మిత” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.ఈ మధ్య కాలంలో స్మిత కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ బాగానే...
Read More..ఒకపక్క సొంత పార్టీ సభ్యుల వ్యతిరేకతతో సతమతమౌతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు బీఎస్పీ అధినేత్రి తీరు మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది.మొన్నటికి మొన్న తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ లు జారీ చేసిన మాయావతి ఇప్పుడు తాజాగా...
Read More..భారతదేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లి స్థిరపడిన వారిలో సిక్కులు ముందు వరుసలో ఉంటారు.దేశానికి స్వాతంత్రం రావడానికి ముందే చాలా మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు.అమెరికా, కెనడా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలలో సిక్కు జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ నేపథ్యంలో...
Read More..విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నది లక్షలాదిమంది భారతీయ యువత కల.ఇందుకు తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి ఒక పక్క ప్రణాళికతో నిరంతరం శ్రమిస్తారు .అంత కష్టపడి వెంట్రుక వాసిలో ఆ కల చెదిరిపోతే దీనిని భరించడం కష్టం.అచ్చం...
Read More..ఏంటి నిజామా? ఇలా కూడా ఉంటారా? అని మీరు అనుకోవచ్చు.కానీ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుంది అనేది ఎవరికి తెలియదు.కొందరి ఇంటర్నెట్ లో.కొందరికి పక్కింట్లో.కొందరికి కాలేజీలో ఎక్కడైనా ఎప్పుడైనా పుట్టచ్చు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సోకిందని విడిపోతున్న ప్రేమికులు...
Read More..కరోనాపై ప్రపంచ దేశాలన్నీ యుద్దాని ప్రకటించాయి.మాస్క్ లు శానిటైజర్స్, సామాజిక దూరం అంటూ కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు.అయితే కరోనాని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే కేవలం ఈ నియమ నిభంధనలు సరిపోవు, వ్యాధిని తరిమి కొట్టడానికి తప్పకుండా మందు కావాల్సిందే.ప్రస్తుతం అన్ని...
Read More..సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన కిక్ శ్యామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.అయితే అతనికి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ పేకాట,...
Read More..కరోనా మహమ్మారి ధాటికి అమెరికా అల్లాడిపోతోంది.రోజు రోజుకి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వేలల్లో నమోదు కావడంతో అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కరోనా సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా సామాజిక దూరం పాటించని కారణంగా, మరే...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా వైరస్.ప్రపంచవ్యాప్తంగా కరోనా భాదితుల సంఖ్య రోజు రోజుకు తారాస్థాయిలో పెరిగిపోతుంది.ఈ వైరస్ వ్యాక్సిన్ కూడా లేదు.కరోనా వచ్చింది అంటే కుటుంబం కూడా వెలివేసే ఈ రోజుల్లో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది మాత్రమే ప్రాణాలకు తెగించి...
Read More..వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.వరుసగా సినిమాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని తన సొంత ఏటీటీలో రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నాడు.ఇక ఇటీవల ‘పవర్ స్టార్’ చిత్రంతో వర్మ చేసిన రచ్చ...
Read More..బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.బాలకృష్ణ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా...
Read More..మెగా ఫామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న నటి కొనెదల నిహారిక.నాగబాబు కూతురుగా ఆమె వెబ్ సిరీస్ లతో ముందుగా కెరియర్ ప్రారంభించింది.తరువాత యాంకర్ గా కూడా మారింది.అక్కడ సక్సెస్ అయిన నిహారికకి సినిమాల...
Read More..అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఇంకా ఈ వేడుకకు ఎక్కడెక్కడ నుండో వచ్చి హాజరు కానున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ ముస్లిం కూడా ఈ వేడుకకు హాజరుకానున్నాడు.అతని పేరు మొహమ్మద్ ఫైజ్...
Read More..మిస్ ఇండియా పోటీలలో పాల్గొని అక్కడి నుంచి బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి మొదటి సినిమా రామన్ రాఘవ్ లాంటి క్రైమ్ సినిమాలో నటించి సత్తా చాటిన తెలుగమ్మాయి శోబిత దూలిపాళ్ళ.ఈ అమ్మడు ఓ వైపు మోడలింగ్ రంగంలో దూసుకుపోతూ మరో...
Read More..టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.దాంతో పాటు తమిళంలో కార్తీతో కూడా జోడీ కట్టబోతుంది.లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా...
Read More..సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్ ఈ అమ్మడు ఇందాస్త్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ళు దాటిపోయిన ఇప్పటికి తన హవా కొనసాగిస్తుంది.స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ ఛాయస్ గా కాజల్...
Read More..యంగ్ హీరో రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా విభిన్న కథలని ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం అతని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ సీక్వెల్ తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ...
Read More..హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ ఆదా శర్మ.మొదటి సినిమాతోనే ఒకే అనిపించుకున్న ఈ అమ్మడు తరువాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు.అయితే ఈమెకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.వచ్చిన...
Read More..కరోనా కారణంగా దేశంలో దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ చాలా కఠినంగా అమలు అయ్యింది.లాక్ డౌన్లోనూ కేసుల సంఖ్య పెరిగిన కారణంగా అన్ లాక్ చేయడం మొదలు పెట్టారు.అందులో భాగంగానే హోటల్స్ను తెరచుకునే వెసులు బాటు కల్పించారు.ఇప్పటికి థియేటర్లు...
Read More..కరోనా కారణంగా సినిమా బడ్జెట్ను కనీసం 20 నుండి 50 శాతం వరకు తగ్గించుకోవాల్సిందే అంటూ నిర్మాతలు భావిస్తున్నారు.రాబోయే రెండు సంవత్సరాల వరకు సినిమా బిజినెస్ ఆశాజనకంగా ఉండకపోవచ్చు.ఈ పరిస్థితులు కుదుట పడే వరకు బడ్జెట్ను తగ్గించుకుంటేనే మంచిది.లేదంటే ఇండస్ట్రీలో లేకుండా...
Read More..గద్దలకొండ గణేష్ చిత్రంతో సక్సెస్ దక్కించుకున్న హరీష్ శంకర్ తదుపరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేయబోతున్న విషయం తెల్సిందే.వరుసగా సక్సెస్లు దక్కించుకున్న దర్శకుడు వెంటనే సినిమా చేస్తే ఆ సక్సెస్ల తాలూకు ఫలితాన్ని పొందవచ్చు.కాని సక్సెస్ వచ్చిన చాలా కాలం...
Read More..గత కొంత కాలంగా తెలుగు సినిమాలు హిందీలోకి ఎక్కువ సంఖ్యలో రీమేక్ అవుతున్నాయి.అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ మాస్ ఎలిమెంట్స్ కి హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.దీంతో తెలుగు, తమిళ...
Read More..దర్శకుడు తేజ కొన్ని నెలల క్రితం రెండు చిత్రాలను ప్రకటించాడు.ఆ రెండు చిత్రాల్లో అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం అంటూ కొందరు అనుకున్నారు.హీరోగా గోపీచంద్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కీర్తి సురేష్ను ఈ...
Read More..వైద్యులు ఎంత దారుణంగా ఉన్నారు అనేదానికి ఈ ఘటనే నిదర్శనం.బ్రతికున్న వ్యక్తిని చచ్చిపోయాడు అంటూ ఆస్పత్రి సిబ్బంది మార్చురీ గదిలోకి తరలించింది.కొలంబియాలోని సిన్స్లేజోలో జువాన్ జోస్ అనే 67 ఏళ్ల వ్యక్తి హై బ్లడ్ ప్రెజర్తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.అయితే...
Read More..బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కాబోతుంది.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో పాల్గొనే వారి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.ఈ షోలో పాల్గొనడానికి ఎవరికి పిలుపు వచ్చింది.ఎవరెవరు పాల్గొంటున్నారు అనే విషయాలని ఏదో...
Read More..షకీలా నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ చిత్రం నేరుగా డిజిటల్ ఫార్మట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.మూడు సంవత్సరాలుగా సినిమా సెన్సార్ కోసం తిరిగిన షకీలా ఇక లాభం లేదనుకుని డిజిటల్లో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది.ఆ సమయంలో తాను ఈ సినిమా కోసం...
Read More..అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణంరాజు పద్ధ తలనొప్పిగా మారిపోయారు.పార్టీ విధానాలు, పరిపాలనపై ఇప్పటికే చాలా సందర్భాలలో విమర్శలు చేసిన రఘురామకృష్ణంరాజుపై వైసీపీ తీవ్ర అసహనంతో ఉంది.ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతని మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు.జగన్...
Read More..మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత లూసీఫర్ రీమేక్లో నటించాలనుకుంటున్నాడు.కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ జరగని కారణంగా లూసీఫర్ ఆలస్యం అవుతోంది.మొన్నటి వరకు లూసీఫర్ రీమేక్కు సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని...
Read More..కరోనా వైరస్ ని నియంత్రించేందుకు మర్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ ని అమలు చేశారు.దీంతో ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.ఇంకా మందుబాబుల పరిస్థితి అయితే మరి దారుణం.మద్యం కోసం...
Read More..మూడు వారాల క్రితం కరోనా బారిన పడ్డ బచ్చన్ ఫ్యామిలీ దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన విషయం తెల్సిందే.ఎన్నో జాగ్రత్తల మద్య ఉండే బచ్చన్ ఫ్యామిలీకి కరోనా రావడంతో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ అంటూ అంతా కూడా ఒకింత ఆశ్చర్యంకు...
Read More..మన్మధుడు చిత్రం తర్వాత ఒక్కసారిగా స్లో అయిన నాగార్జున బంగార్రాజు చిత్రంను ప్రస్తుతానికి పక్కకు పెట్టాడు.ఇప్పుడు వైల్డ్ అనే చిత్రాన్ని మాత్రమే చేస్తున్న నాగార్జున కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇంతకు ముందు నాగార్జున మరియు ప్రవీణ్ సత్తార్ కాంబో గురించి...
Read More..ఏంటి ? సాస్ బాటిల్ లో బల్లి తలనా ? ఛీఛీ.వింటుంటేనే కంపరంగా ఉంది కదా! బల్లిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.అలాంటిది తినే సాస్ లో బల్లి పడిందంటే ఎంత దారుణం అసలు.ఛీఛీ అలాంటి ఆహారాన్ని తింటే జీవితంలో తినడం మానేస్తాం.ఇంకా...
Read More..పొట్ట కూటి కోసం అని ఎంతోమంది వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోయినా ఏదో ఒకటి అని వెళ్లిన వారి సంఖ్య ఎక్కువే.కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరి ఎప్పుడు పర్మినెంట్ అవుతాయా అని ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువే.ఇంకా అలాంటి వారు...
Read More..కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది కానీ ఈ కుర్రాళ్లను వణికించడం లేదు.దేశంలో వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ వైరస్ భారీ నుండి బయట పడాలంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే కరోనా వైరస్ కు బలి అవ్వము.కానీ కొందరు...
Read More..కరోనా వైరస్.ప్రపంచ దేశాల ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ వైరస్ కారణంగా ఎంతోమందికి ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డారు.లక్షలు సంపాదించే వారు కూడా కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు ఎదర్కొంటున్నారు.కరోనా కారణంగా ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే.కొందరు వ్యాపారులు ఇదే...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి వన్ – నేనొక్కడనే అనే చిత్రంలో మహేష్ బాబు సరసన నటించి ప్రేక్షకులను బాగా మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ రోజు అమ్మడు పుట్టిన రోజు...
Read More..తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ “పుష్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఇప్పటికే ఈ...
Read More..సీతాఫలం ఇది సీజనల్ పండు.ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు.సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది.ఈ ఫలం చూడడానికి హృదయాకారంలో ఉంటుంది.ఈ పండులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయని నిపుణులు తెలిపారు.ఇది గుండె...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు పిఏ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన “తమ్ముడు” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింగానియా నటించారు.అయితే ఈ...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించి నెలలు గడుస్తున్నా.ఇంకా కరోనా వైరస్ అదుపులోకి రాలేదు.ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి.వచ్చే ఏడాది జూలై వరకు గూగుల్ వర్క్ ఫ్రమ్...
Read More..ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో కొంత మంది సెలబ్రిటీలు తమ ఫోటోలను మరియు వీడియోలను వీటి ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.దీంతో కొందరు ఈ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేస్తూ తప్పుడు కథనాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని మరియు...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ను నిర్మూలించేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి.పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కరోనా వ్యాక్సిన్ అభివృద్ధితో పురోగతి సాధించింది.అయితే తాజాగా వ్యాక్సిన్ పంపిణీపై సంస్థ కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా వ్యాక్సిన్...
Read More..తెలుగులో “ఫలక్ నుమా దాస్” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కరోనా వైరస్...
Read More..తెలుగులో ఇటీవలే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికి తెలిసిందే.కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఈనెల 25 వ తారీఖున ఆన్ లైన్...
Read More..యుగాలు మారాయి.తరాలు మారాయి.కానీ మనుషులు మాత్రం మూఢ నమ్మకాల ఊబిలోనే కూరుకుపోయారు.కంప్యూటర్ యుగంలోనూ చేతబడి, క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలను నమ్ముతున్నారు.ఓ వైపు మూఢ నమ్మకాలతో కొందరు దాడులకు తెగబడుతున్నారు.మరోవైపు చేతబడులు, క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానాలతో అమాయక ప్రజలను సైతం పొట్టన పెట్టుకుంటున్నారు....
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన “ఆర్ఎక్స్ 100” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన “పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్” గురించి తెలుగు సినీ...
Read More..కొత్తగా పెళ్లి అయి ఉంటుంది ఆ యువతికి.ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంది.కానీ, ఆమె జీవితం ఇలా మలుపు తిరగబోతుందని భావించి ఉండకపోవచ్చు.విధి ఆమెను వంచించింది.గుర్తు తెలియని వాళ్లు ఆమెను అతి కిరాతకంగా చంపి సూట్ కేసులో కుక్కి వదిలేసి...
Read More..కరోనా పోరులో భారత్ మెరుగైన స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు.సోమవారం భారత్ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కరోనా పరీక్షా...
Read More..బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇటీవలే యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక తన సొంత నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతగా కలకలం సృష్టించిందో అందరికీ బాగా తెలుసు.అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాలీవుడ్ సినీ పరిశ్రమలో...
Read More..అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది.సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామ మందిరం నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేసింది.శ్రీ రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే పలు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఎన్నారైలు రామ మందిర...
Read More..కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యార్థులను ఊహించని రీతిలో పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.తాజాగా మరో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటర్ కి ఫీజులు చెల్లించిన వారందరినీ పాస్ చేయాలని భావిస్తోంది....
Read More..నకిలీ విత్తనాల విక్రయాలపై వ్యవసాయ శాఖ అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.ములుగు జిల్లాలో నకిలీ మిరప విత్తనాలపై ఎంపీపీ సతీష్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.ములుగు జిల్లాలో యుఎస్ 341 మిరప విత్తనాల...
Read More..అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు.ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపిన విషయం తెలిసిందే.అయితే బాబ్రీమసీదు-రామజన్మభూమి...
Read More..మొద్దు శ్రీను హత్యకేసులో ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ ఈ రోజు మరణించాడు.విశాఖలో కిడ్నీ సంబంధిత వ్యాధిలో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.కిడ్నీ సమస్యతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకునే వాడని సమాచారం. 2016 నుంచి విశాఖ సెంట్రల్...
Read More..కరోనా మహమ్మారి కారణంగా చాలా మందిలో మానవత్వం చచ్చిపోయింది అని చెప్పాలి.ఈ మహమ్మారి కి భయపడి ఒకరినొకరు చూసుకోవడానికి సైతం మానేస్తున్నారు.అంతలా జనాలను హడలెత్తిస్తున్న ఈ మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా...
Read More..ముస్లింలు జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒక్కటి.ఈ పండగ వస్తే ఈ సీజన్లో మేకలకు, పొటేళ్లకు బాగా డిమాండ్ ఉంటుంది.ఈ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా మేకలు, పొటేళ్లను సిద్ధం చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు.అయితే దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే కరోనా...
Read More..రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు రూ.59.30 లక్షలను అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు.వీరిలో కరోనా పాజిటివ్ తేలిన 256 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల...
Read More..స్త్రీ ఆకారంలో ముగ్గు బొమ్మ గీసీ, ఆ బొమ్మకు మధ్యలో ఓ యువతి ఫోటోను పెట్టి క్షుద్ర పూజ చేసిన ఘటన నెల్లూరు జిల్లా చోటు చేసుకుంది.మేకలు కాస్తున్న కాపరికి ఈ ఆనవాళ్లను చూసి స్థానిక జేవీవీ నాయకులుకు సమాచారం అందజేశాడు.దీంతో...
Read More..మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత తన తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్గా వ్యవహరిస్తు సినిమాల ప్రొడక్షన్ విషయంలో కూడా తన వంతు పాలుపంచుకునే వారు.ఇప్పుడు గోల్డ్ బాక్స్ అనే సొంత నిర్మాణ సంస్థను ఆమె భర్తతో కలిసి ప్రారంభించారు.గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్...
Read More..ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అస్వస్థతకు లోనయ్యారు.దీంతో అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.కరోనా వల్లే అనుకుంటున్నారు కొందరు.కానీ, ఇంకా బ్లడ్స్ రిపోర్టులు రాలేదని డాక్టర్లు తెలిపారు.కాగా, బయట ప్రజల్లో ఉంటారు కాబట్టి ఎవరి నుంచైనా కరోనా సోకి...
Read More..గవర్నర్ లవ్ లెటర్ ఏంటి, సీఎం నుంచి పీఎం వరకు ఈ విషయం వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారా.రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతున్నాయి.ఇప్పటికీ బీఎస్పీ అధినేత్రి తమ పార్టీ కి చెందిన 6 గురు ఎమ్మెల్యేలు...
Read More..ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు అయిన సునీత పేరును ఉపయోగించుకుని చైతన్య అనే వ్యక్తి ప్రముఖులతో పరిచయం పెంచుకోవడంతో పాటు కొంత మంది నుండి డబ్బులు గుంజడం కొందరిని మోసం చేస్తున్నాడని టాక్ వచ్చింది.ఆ విషయం సునీత వరకు చేరడంతో వెంటనే...
Read More..ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు అయింది.తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్ధ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో...
Read More..భారత్లో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది.కరోనా ప్రభావం అత్యధికంగా కొనసాగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్ 10లో ఉన్నాయి.సోమవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం 3,75,799 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో...
Read More..విశాఖలో గత కొన్ని నెలల నుండి వరస ప్రమాదాలు సంభవిస్తున్నాయి.విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటన స్థానిక విమానాశ్రయం సమీపంలోని షీలానగర్ కంటైనర్ యార్డులో మంటలు ఎగిసి పడుతున్నాయి.దీంతో ఎల్లపువాని పాలెం ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు....
Read More..ఎన్ ఆర్ ఐ పేరుతో రైతు కుటుంబానికి టోకరా పెట్టాడు.ఎన్ ఆర్ ఐ సంబంధం అంటూ ఆ రైతు కుటుంబం నుంచి అధికమొత్తంలో కట్నం తీసుకొని నెలకూడా తిరక్కుండానే ఆ యువతిని మోసం చేసి చెక్కేశాడు.ఈ ఘటన ఏపీ లోని గుంటూరు...
Read More..అతనికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది రా అని కొందరు చెప్తుంటారు.ఇంకా ఈ వీడియో చూస్తే అది అనిపిస్తుంది.ఎందుకు అంటారా? ఓ యువకుడు రోడ్డు పక్కన అపి తాపీగా సెల్ చూసుకుంటున్నాడు.ఇంకా అలాంటి సమయంలో ఉన్నట్టుండి ఓ వాహనం అదుపు తప్పి...
Read More..భారత సంతతికి చెందిన న్యాయవాది ఉత్తమ్ ధిల్లాన్కు అమెరికాలో కీలక పదవి దక్కింది.ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ వ్యవస్థ ఇంటర్పోల్కు వాషింగ్టన్ డైరెక్టర్గా ఆయన నియమిస్తూ యూఎస్ అటార్నీ జనరల్ విలియం పి.బార్ ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.తాజాగా తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో కరోనా కలకలం రేపుతోంది.బొగ్గు గనుల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.తాజాగా కరోనా బారిన పడి.ఓ కార్మికుడు...
Read More..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కి వచ్చేస్తున్నాయి.భారత వాయుసేన గగనతల పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే రాఫెల్ విమానాలు రెండు రోజుల్లో అంబాలా ఎయిర్ బేస్ చేరుకోనున్నాయి.ప్రాన్స్లోని ఇస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి ఇవాళ టేకాఫ్ అయ్యాయి.ఇవి ఫ్రాన్స్ నుంచి...
Read More..చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అగ్ర రాజ్యం సైతం కరోనా వైరస్ కు వణికిపోతుంది.ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా అన్ని దేశాలకు వ్యాపించి దాని తీవ్రత...
Read More..ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ఒకేఒక్క పేరు కరోనా.చిన్న నుంచి పెద్ద వరకు కరోనా పేరు చెప్పగానే పరుగులు పెట్టె పరిస్థితి నెలకొంది.ఎలాంటి ఔషధం లేకపోవడం తో మాస్క్ ధరించడం,మనుషుల మధ్య సామజిక దూరం పాటించాలి అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే కొంతమంది...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది.సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు దీని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా నేపాల్లో ఓ భారతీయ వ్యాపారవేత్త కోవిడ్తో ప్రాణాలు కోల్పోయాడు.65 ఏళ్ల సదరు వ్యక్తి నేపాల్లోని బిర్గుంజ్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఆయన డయాబెటిస్, గుండె జబ్బుతో...
Read More..ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అంటూ చేస్తున్నారు.చాలా మంది థ్రూ బ్యాక్ ఛాలెంజ్ లో భాగంగా వారి వారి పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు.పాత ఫొటోలను షేర్ చేసి ఇతరులను ఛాలెంజ్ చేస్తున్నారు.తాజాగా సమంత పోస్ట్...
Read More..అల్లు అరవింద్ ఆహా ఓటీటీని ప్రారంభించి ఆరు నెలలకు పైగానే అయ్యింది.అయితే ఇప్పటి వరకు కంటెంట్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టినట్లుగా అనిపించలేదు.ఇతర ఓటీటీలు వెబ్ సిరీస్లు మరియు కొత్త సినిమాలు భారీ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంటే ఆహా మాత్రం పాత...
Read More..అనుమానంతో ముందు వెనుక ఆలోచించకుండా భార్యను హతమార్చిన భారతీయుడికి దుబాయ్ కోర్టు జీవిత ఖైదు విధించింది.కేరళకు చెందిన విద్యా చంద్రన్, యుగేష్ దంపతులు.విద్య తన పిల్లలతో కలిసి దుబాయ్లో జీవిస్తున్నారు.ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 9న విద్యను భర్త యుగేశ్ ఆమె...
Read More..బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ప్రస్తుతం కరోనాతో పోరాటం సాగిస్తున్న విషయం తెల్సిందే.ఆయన మూడు వారాలుగా కరోనాతో బాధపడుతున్నారు.ముంబయి నానావతి ఆసుపత్రిలో బచ్చన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.ఇప్పటికే పలు సార్లు పరీక్ష చేసినా కూడా ఆయనకు పాజిటివ్ వస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.కరోనాకు ట్రీట్మెంట్...
Read More..మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.కాగా తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక...
Read More..ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ కు ఎవరూ అతీతులు కాదు.సామాన్యులే కాదు రాజకీయ నాయకులు, నటులు, వీఐపీలు, పోలీసులు, వైద్య సిబ్బంది ఇలా అందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు.ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్...
Read More..రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దెబ్బతో అసలుకే తలకు బొప్పికట్టి ఉన్న కాంగ్రెస్ కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో గట్టి ఝలక్ ఇచ్చింది.ఇటీవల రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం లో రోజుకొక కీలక మలుపు చోటుచేసుకుంది.సొంత పార్టీ...
Read More..తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది వాన కాలంలో జూన్, జూలై మాసాలలో హరిత హారం అనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.ఇప్పటికీ దాదాపు ఐదు హరిత హారం కార్యక్రమాలను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఈ సంవత్సరము ఆరో విడత హరిత...
Read More..సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో వేదింపులు అనేవి కామన్గా ఎదురవుతూనే ఉంటాయి.కొందరు యాంటీ ఫ్యాన్స్ లేదంటే కొందరు సోషల్ మీడియా ఫేమస్ అవ్వడానికి సెలబ్రెటీలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉంటారు.ఇప్పుడు నటి విజయలక్ష్మి తనకు సోషల్ మీడియాలో వేదింపులు ఎక్కువ అవుతున్నాయి...
Read More..సినిమా ప్రముఖులు ఈమద్య కాలంలో తాము సంపాదించిన చిన్న మొత్తం అయినా పెద్ద మొత్తం అయినా అందులో కొంత భాగంను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నారు.అప్పట్లో శోభన్ బాబు భారీగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి భూములు కొనుగోలు చేసిన...
Read More..గడచిన ఆరు నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండడంతో ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారన్న సంగతి అందరికి తెలిసిందే.కరోనా వైరస్ వ్యాప్తి అవుతుండడంతో మనుషులు లాక్ డౌన్ కారణంతో ఇళ్లకే పరిమితం కావడంతో, అడవుల్లోని వన్యప్రాణులకు కాస్త...
Read More..ఏ అమ్మాయి అయినా కానీ వివాహం అయిన తర్వాత అత్తారింటికి చాలా ఆశలతో అడుగుపెడుతుంది.అయితే ఒక అమ్మాయికి వివాహమై అత్తారింట్లో అడుగుపెట్టగానే ఆ అమ్మాయికి తన అత్త ఇచ్చిన ట్రీట్ చూసి ఒక్కసారిగా కోడలు షాక్ కు గురయింది.అత్తలు కూడా ఇలా...
Read More..ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా చివరికి మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండట్లేదు.ఓవైపు దేశంలో ఇలా అల్లకల్లోలంగా ఉంటే, మరోవైపు ఐసీఎస్...
Read More..ఓ అమ్మాయి తన ప్రియుడితో వెళ్లి పోయి తండ్రి నుంచి కోటి రూపాయలు కొట్టేయాలని సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా ఆడింది.ఇకపోతే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా జిల్లా నాగ్లా భజ్నా గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామంలోని ఓ యువతి తన...
Read More..పాపం పబ్ జి ప్రియులు.నిజంగా ఇది వాళ్ళకి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఎందుకంటే పబ్ జి ఎంతోమంది యువతీ యువకులు అడిక్ట్ అయిపోయారు.ఏ పని చెయ్యకుండా 24 గంటలు పబ్ జి ఆడమన్న ఆడే ఓపిక శక్తి ఉంటుంది వారికీ.ఇంకా ఈ...
Read More..కరోనా కారణంగా విద్యావ్యవస్థ పూర్తిగా అయోమయంలో పడింది.వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో విద్యార్ధులకు బోర్డు పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని, ప్రభుత్వం అన్ని సంవత్సరాల విద్యార్ధులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.అలాగే, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఫైనలియర్ విద్యార్ధులకు మాత్రం పరీక్షలు జరుగుతాయని...
Read More..గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం.ఎందుకంటే.ఈ ప్రపంచంలో మనిషికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులోనే ఉంటాయి.ఇక పిల్లల నుంచి పెద్దల వరకు ఖచ్చితంగా తినాల్సిన ఆహార పదార్థాల్లో గుడ్డు కూడా ఒకటి.గుడ్డు తినడం వల్ల.మన శరీరానికి...
Read More..మనుషులు మృగాలా కంటే దారుణంగా తయారవుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.ఇన్నాళ్లు పిల్లిపైనా, ఆవుపైన లైంగిక దాడికి పాల్పడిన నీచులు ఇప్పుడు కుక్కలపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చిన ఈ నీచులు మాత్రం మారడం...
Read More..కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఒక్కసారిగా సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి.వారం, పది రోజులు లాక్ డౌన్ ఉంటుంది అనుకుంటే అది కాస్తా ఏకంగా మూడు నెలలు అయ్యింది.ఇక లాక్ డౌన్ సడలించిన, షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చిన...
Read More..యంగ్ హీరో నాగ శౌర్య రీసెంట్గా అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా శౌర్యకు మంచి పేరును తీసుకొచ్చింది.ఇక ప్రస్తుతం తన కెరీర్లో 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాగశౌర్య, ఈ సినిమా కోసం చాలా...
Read More..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎలా చుక్కలు చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కరోనా నుండి కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడం శుభవార్త అనే చెప్పాలి.అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉంది.రోజుకు...
Read More..ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సొంతగా ఎద్దులు కొనుక్కోలేక, ట్రాక్టర్ అద్దె చెల్లించలేక కూతుళ్ళ సాయంతో అరక దున్నిన రైతు ఉదాంతం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించి వారికి సాయం చేస్తానని...
Read More..సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి తెలుగు, తమిళ భాషలలో రెగ్యులర్ హీరోయిన్స్ కి భిన్నంగా డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేస్తూ పాత్ర ప్రాధాన్యత చూసుకొని సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటుంది.హీరోయిన్స్ గా ఎంట్రీ...
Read More..ప్రస్తుతం ఉన్న హాట్ బ్యూటీల్లో రాయ్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తనదైన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ బ్యూటీ, ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది.అయితే ఎక్కువగా ఐటెం సాంగ్స్కే పరిమితం అయిన ఈ బ్యూటీ, బాలీవుడ్లో...
Read More..నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిన కరోనా కారణంగా వాయిదా పడింది.కరోనా సిచువేషన్ నార్మల్ కాగానే షూటింగ్స్ మొదలవుతాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య ఇది వరకు ఎన్నడూ...
Read More..అమెరికాపై ప్రకృతి పగబట్టిందా.వరుస వరుసగా ఉపద్రవాలు అమెరికాని ముంచెత్తడానికి కారణం ఏమిటి అనేది చెప్పలేము కానీ మొత్తానికి అమెరికా ప్రజలు ప్రకృతి ప్రకోపానికి మాత్రం పడరాని పాట్లు పడుతున్నారు.కరోనా అమెరికాలో ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో ఎంత మంది ప్రజల ప్రాణాలు గాలిలో...
Read More..అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యా ఉదంతం ఎలాంటి పరిణామాలకి దారి తీసిందో తెలిసిందే.వేలాది మంది నల్ల జాతీయులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేయడమే కాకుండా హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి.ఈ క్రమంలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి కూడా...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం ఏ స్థాయిలో ఉందనేది రోజు మనకి తెలుస్తూనే ఉంది.ఊహించని విధంగా విరుచుకుపడుతున్న కరోనా ధాటికి ప్రాణాలు పండుటాకుల్లా రాలిపోతున్నాయి.చిన్నా పెద్దా లేదు ఎవరినైనా అమాంతం మృత్యు కౌగిలిలోకి లాగేసుకుంటోంది ఈ మహమ్మారి.అయితే యావత్ ప్రపంచ...
Read More..శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశ ప్రజలకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన అబ్దుల్ కలామ్ జీవితంపై బయోపిక్ లు తెరకెక్కించడానికి దర్శకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఎన్నో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న అతని కథ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే కచ్చితంగా అద్భుతమైన విజయం సొంతం...
Read More..కామెడీ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్, ప్రస్తుతం సీరియస్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా ఆయన నాంది అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్...
Read More..విలన్ గా తెలుగు, హిందీ ప్రేక్షకులకి చేరువ అయిన నటుడు సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం తన హీరోయిజంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులని గమ్య స్థానాలకి చేర్చడం ద్వారా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీరో...
Read More..ఆర్జీవీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అంటే కచ్చితంగా ఆ భామని ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చేస్తుంది.తాజాగా నగ్నం సినిమాలో నటించిన శ్రీరాపాక అనే తెలుగమ్మాయికి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉన్న రాని ఇమేజ్ ఒక్క రాత్రికే వచ్చేసింది.ఇక అందాల ఆరబోతకి ఎలాంటి...
Read More..ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరావు అనే రైతు నాగలికి ఎడ్లు లేక పోవడంతో ఆయన కూతుర్లు నాగలి లాగుతుండగా విత్తనాలు వేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వీడియోకు స్పందించిన సోనూసూద్ రేపు ఉదయం వరకు మీ ఇంటి వద్ద...
Read More..బాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న వివాదంలోకి రోజుకి ఒకరు వస్తున్నారు.బాలీవుడ్లో కొంత మంది మాఫియాగా అయ్యి కొత్త వారికి అవకాశాలు రాకుండా చేయడంతో పాటు చాలా మంది టాలెంటెడ్ నటులకి అవకాశాలు లేకుండా అడ్డుకుంటున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ విమర్శలు చేసే...
Read More..ఇతర దేశాలకి చెందినవారు కొంత మంది ఇండియన్ కల్చర్ మీద ఏదో ఒక రూపంలో దాడి చేయాలని చూస్తారు.అలాగే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయితే అలా చేసే ప్రతి సారి కూడా వారు సోషల్ మీడియాలో...
Read More..క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత చాలా మంది ఆటగాళ్ళు ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై తమ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు.దేశం కోసం ఇంత సేవ చేసిన తమకి బీసీసీఐ సరైన గౌరవం ఇవ్వలేదని, తమని దారుణంగా అవమానించింది అంటూ...
Read More..యంగ్ హీరో నితిన్ నిన్న రాత్రి షాలినిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు.కొత్తజీవితంలోకి అడుగుపెట్టాడు.ఇక నితిన్ పెళ్లి కానుకగా రంగ్ దే టీంఅతనికి మంచి సినిమా టీజర్ తో ట్రీట్ ఇచ్చింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది.ఈ...
Read More..వర్షాకాలం వస్తే ఎండల తీవ్రత నుంచీ ఉపశమనం పొందడానికి వీలవుతుంది.అయితే వానాకాలం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.అందుకే సీజన్కి తగ్గట్టు మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలని నిపుణులు తెలిపారు.మనం తీసుకునే ఆహారంలో ఆహారంలో...
Read More..ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలీ వివాదస్పదమైంది.ఎమ్మెల్యే దానం నాగేందర్ తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులు డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.2010 ఖైరతాబాద్లోని ఖాళీ ప్రదేశం మీద కావూరు...
Read More..కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నారు.వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శారద లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి ఇంటికే పరిమితమైంది.కూరగాయలు అమ్ముతూ...
Read More..దేశంలో ఒకవైపు కరోనా మరోవైపు వరదలతో అల్లకల్లోలం అవుతుంది.గత కొద్దీరోజుల నుండి వరదలతో బీహార్ రాష్ట్రంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు.బీహార్ లోని 25 ఏళ్ల మహిళ ఎన్డీఆర్ఎఫ్ బోటులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.తూర్పు చంపారన్ జిల్లాలోని గోబరి గ్రామానికి చెందిన బాధిత మహిళ...
Read More..సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఆల్ టైం రికార్డును దక్కించుకున్నారు.వచ్చే నెల 9వ తారీకున మహేష్ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు.ఈ సందర్బంగా ఫ్యాన్స్ కోసం కామన్ డీపీని విడుదల చేశారు.నిన్న కామన్ డీపీ విడుదల చేస్తూ ట్విట్టర్...
Read More..కోవిడ్-19 కష్టకాలంలో ప్రజలకు తమ సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యూలరైజ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు.రాష్ట్రంలో కోవిడ్ శర వేగంగా విస్తరిస్తుందని, కరోనా కట్టడిలో నిరంతరం శ్రమిస్తున్న వారిని గుర్తించి వారి ఉద్యోగాలను పర్మినెంట్...
Read More..