తెలంగాణ కాంగ్రెస్ నేతలను లభించని గవర్నర్ అపాయింట్‎మెంట్..!!

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అపాయింట్‎మెంట్ లభించలేదు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావించిన సంగతి తెలిసిందే.

 Telangana Congress Leaders Are Not Available Governor's Appointment..!!-TeluguStop.com

ఈ క్రమంలో గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించగా గవర్నర్ కార్యాలయం ఇవాళ అపాయింట్‎మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.గవర్నర్ అందుబాటులో ఉండటం లేదని, మరో రోజు సమయం ఇస్తామని కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇస్తామని రాజ్ భవన్ వర్గాలు చెప్పినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube