ఈనెల 25న భీమిలిలో బహిరంగ సభ..: మంత్రి బొత్స

ఈ నెల 25వ తేదీన భీమిలిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సభలో వివరిస్తామని పేర్కొన్నారు.

 Public Meeting In Bhimili On 25th Of This Month..: Minister Botsa-TeluguStop.com

సభకు సుమారు మూడు లక్షల మంది హాజరుకానున్నారని మంత్రి బొత్స తెలిపారు.క్రియాశీలక కార్యకర్తలతో నేరుగా సీఎం జగన్ మాట్లాడుతారని చెప్పారు.

అలాగే ఈనెల 21 నుంచి 23 వరకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమని స్పష్టం చేశారు.

తమ కుటుంబ కొత్తగా ఎన్నికల బరిలో దిగడం లేదన్న మంత్రి బొత్స ఉత్తరాంధ్ర అభివృద్ధే తమ సంకల్పమని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube