ఈ మధ్య అక్రమార్కులు చేపడుతున్న పనులు చూస్తుంటే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది.ఇక వ్యభిచార ముఠాలు చేస్తున్న పనులు విస్తుగొలిపేలా ఉంటున్నాయి.
రీసెంట్ గా ఓ వ్యభిచార ముఠా చేసిన పని ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేస్తోంది.సాధారణంగా సొరంగాలు పెద్ద ట్రైన్ రూట్ల కోసమే లేదంటే నీటి ప్రాజెక్టుల విషయంలోనే తవ్వుతుంటారు.
కానీ ఎక్కడైనా వ్యభిచారం కోసం ఈ విధంగా సొరంగాలు తవ్వడాన్ని మీరు చూశారు.అవునండి మీరు విన్నది నిజమే.
కొందరు కేవలం వ్యభిచారం కోసమే ఇలా సొరంగాలు తవ్వి ప్లాన్ చేశారండోయ్.
కర్నాటకలో జరిగిన ఉదంతం చూస్తుంటే అందరికీ షాక్ అనిపిస్తుందేమో.
ఈ రాష్ట్రంలోని తుముకూరు ప్రాంతంలోని జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న లాడ్జీలో జరిగింది ఈ ఘటన.అయితే రీసెంట్ గా ఈ ఏరియాలోని రహదారిపై కుప్పలుగా కండోమ్స్ ఉండటం అందరినీ షాక్ కు గురి చేశాయి.అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై పోలీసులు నజర్ పెట్టి సెర్చింగ్ నిర్వహించారు.ఇక దగ్గరలోని ఓ లాడ్జిమీద అనుమానంతో అందులో సోదాలు నిర్వహించారు.లాడ్జీలో సొరంగం ఉందని గుర్తించారు.పైకి నీట్గా ఉన్నా కూడా దాని లోపల వ్యభిచారం బాగోతం నడుస్తోంది.
సొరంగంలోకి వెళ్లేందుకు అడ్డుపెట్టిన టేబుల్ చక్కలను తీస్తే అందులోంచి కొన్ని జంటలు బయటకు రావడంతో పోలీసుల అనుమానం నిజమైంది.ఇక వారందరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.దీంతో ఈ ఉదంతం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిపోయింది.వ్యభిచారం కోసం ఇలా సొరంగం తవ్వడం ఇదే మొదటిసారి అంటూ అంతా షాక్ అయిపోతున్నారు.ఇప్పుడు ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది.అక్రమార్కులు ఇలా తెలివి మీరి పోతున్నారని అందరూ కామెంట్లు పెడుతున్నారు.