అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు, శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.జి.వాణీమోహన్, IAS గారు.

 Minister Vellampalli Srinivas And Chevireddy Bhaskar Reddy Visits Durgamalleshwa-TeluguStop.com

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి డి.

భ్రమరాంబ గారు.అనంతరం వీరికి వేదాశీర్వచనం చేసి ఉగాది పచ్చడి అందజేసిన వేదపండితులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube