మంత్రి కేటీఆర్ వినూత్న ఉద్యమం..ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి పోస్టు కార్డుల ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు.

 Minister Ktr's Innovative Movement..post Card To Pm Modi-TeluguStop.com

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ స్వదస్తూరితో కార్డు రాశారు.అదేవిధంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులతో పాటు చేనేత ఉత్పత్తులపై ప్రేమ ఉన్న వారంతా ప్రధానికి పోస్టు కార్డు రాయాలంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తాను రాసిన పోస్టు కార్డులో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయడంతో పాటుగా చేనేత రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube