క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్కు ఐటీ మరోసారి నోటీసులు జారీ చేసింది.రేంజ్ రోవర్ కారు వ్యవహారంలో నోటీసులు అందించినట్లు తెలుస్తోంది.
రూ.3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును చికోటీ బినామీ పేరు మీద కొనుగోలు చేసారన్న ఆరోపణలపై ఐటీ స్పందించింది.ఈ మేరకు కారు వివరాలు తెలపాలంటూ ఐటీ నోటీసుల్లో పేర్కొంది.కాగా ఇప్పటికే ఫెమా కేసును చికోటీ ప్రవీణ్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.క్యాసినో వ్యవహారంలో గతంలో ఈడీ సైతం సోదాలు చేసింది.