హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు..!

జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు( Hyderabad ) చేరాయని తెలుస్తోంది.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Jharkhand CM Hemant Soren ) అరెస్టుతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది.

 Hyderabad Is The Center Of Jharkhand Politics Details, Alert Congress, Congress-TeluguStop.com

దీంతో తన ఎమ్మెల్యేలను జార్ఖండ్ కాంగ్రెస్ హైదరాబాద్ కు తరలిస్తుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారని సమాచారం.

ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో వసతి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.అయితే భూ కుంభకోణం( Land Scam ) మరియు మనీ లాండరింగ్( Money Laundering ) కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఎన్‎ఫోర్స్‎మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అరెస్టుకు ముందే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే జార్ఖండ్ లో( Jharkhand ) అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube