చెన్నైలోని శ్రీరంగ ఆలయంలో అయ్యప్ప భక్తులపై దాడి..!

చెన్నైలో ఆంధ్ర అయ్యప్ప భక్తులపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.శ్రీరంగం ఆలయంలో అయ్యప్ప భక్తులపై దాడి జరిగిందని తెలుస్తోంది.

 Ayyappa Devotees Attacked In Sriranga Temple In Chennai..!-TeluguStop.com

శ్రీరంగం ఆలయంలోని సిబ్బందికి, అయ్యప్ప భక్తులకు మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారి తీసింది.ఈ క్రమంలోనే సుమారు ఐదుగురు ఆంధ్ర భక్తులకు గాయాలు అయ్యాయి.

దీంతో అయ్యప్ప భక్తులు ఆలయ సిబ్బంది తీరును నిరసిస్తూ దేవాలయంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.అయితే అయ్యప్ప భక్తులు క్యూలైన్ లో ఉన్న సమయంలో గోవిందా.

గోవిందా అని నినాదాలు చేయడంతో సిబ్బంది దాడికి పాల్పడ్డారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube