యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం( Yadadri Lakshmi Narasimha Swamy ) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు అధికారులు.
కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు( Varalakshmi Vratham ) ఏర్పాటు చేశారు.ఆలయ చైర్మన్ నరసింహమూర్తి,ఈవో భాస్కర్ రావు ప్రత్యేక పూజలు చేసి వ్రత పూజను ప్రారంభించారు.
దాదాపు 200 మంది మహిళా భక్తులు పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.