గుట్టలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం( Yadadri Lakshmi Narasimha Swamy ) ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు అధికారులు.కొండ క్రింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు( Varalakshmi Vratham ) ఏర్పాటు చేశారు.

ఆలయ చైర్మన్ నరసింహమూర్తి,ఈవో భాస్కర్ రావు ప్రత్యేక పూజలు చేసి వ్రత పూజను ప్రారంభించారు.

దాదాపు 200 మంది మహిళా భక్తులు పాల్గొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

మనసంతా నువ్వే మూవీ హీరోయిన్ కు ఏకంగా ఇంత పెద్ద కొడుకా.. అస్సలు నమ్మలేముగా!