తల్లి కొడుకులకు నెలరోజులకు సరిపడు మందులు అందించిన ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేదాంతి పద్మావతి, వేదాంతి గోపాల చారి లు కొత్తపల్లి బస్ స్టాండ్ లో తలదాచుకున్న పరిస్థితి తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav, ), గంభీరావుపేట ఎస్.ఐ మహేష్ లు మానవతా దృక్పథంతో ఆలోచించి ఎల్లారెడ్డి పేట( Yellareddi peta ) డే కేర్ సెంటర్ లో చేర్పించగా ప్రతి నెల మందులు వాడుతున్న దృష్ట్యా నెల రోజుల కు సరిపడు మందులను మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వేదాంతం గోపాల చారి బాలరాజు ఇంటికి రాగా అతడికి అందించారు.

 Former Mptc Of Yellareddi Peta Who Provided Enough Medicines For The Mother An-TeluguStop.com

ప్రతినెలా తల్లి కొడుకులకు సరిపడు మందులను అందిస్తానని ఆయన గోపాల చారి కి హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube