వ్యవసాయ యోగ్యంకాని భూములు గుర్తించాలి - అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించాలని, వ్యవసాయ యోగ్యంకాని భూములు గుర్తించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం, ముస్తాబాద్ మండలం మద్దికుంట లో రైతు భరోసా కోసం సర్వే శుక్రవారం కొనసాగుతుండగా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Non-cultivable Lands To Be Identified Additional Collector Khemya Naik, Non-cult-TeluguStop.com

వివిధ పథకాల అమలు కోసం కొనసాగుతున్న సర్వే పై ఆరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడారు.

సర్వే పకడ్బందిగా చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన వన అధికారి లత, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ తహసీల్దార్లు రాంచంద్రం, సురేష్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube