నేడు మణిపూర్ కు విపక్షాల కూటమి

మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో విపక్షాల కూటమి పర్యటనకు సిద్ధం అయింది.ఇందులో భాగంగా ఇవాళ విపక్ష ఎంపీలు ఢిల్లీ నుంచి మణిపూర్ కు బయలు దేరారు.

 Today Manipur Is An Alliance Of Oppositions-TeluguStop.com

మణిపూర్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్న 20 మంది సభ్యులతో కూడిన ప్రతిపక్ష బృందం హింసాత్మక ఘటనలకు గల కారణాలను తెలుసుకోనున్నారు.అక్కడ వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తామని విపక్ష సభ్యులు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే మణిపూర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube