రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించిన వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు.వేములవాడ పట్టణానికి అడిగిన వెంటనే ఫైర్ స్టేషన్ ను అప్పటి మంత్రివర్యులు స్వర్గీయ నాయిని నర్సింహా రెడ్డి మంజూరీ చేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.