అనంతపురంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం

అనంతపురం జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది.శింగనమల కస్తూర్బా గురుకుల స్కూల్ లో సుమారు 40 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

 Food Poisoning Outbreak At Gurukula's School In Anantapur-TeluguStop.com

వెంటనే స్పందించిన సిబ్బంది బాధిత విద్యార్థినీలను ఆస్పత్రికి తరలించారు.సమాచారం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్ బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి బాగానే ఉందన్నారు.ఘటనపై కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube