లాక్‌డౌన్‌ పొడగింపుపై అసదుద్దీన్‌ ఆగ్రహం

దేశంలో మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందే అని, ప్రస్తుత పరిస్థితుల్లో మరో దారి లేదు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.లాక్‌డౌన్‌ కొనసాగింపు నిర్ణయంను తప్పుబట్టాడు.

 Hyderabad Mp Assaduddin Owaisi Angry On Narendra Modi About Extend The Lock Down-TeluguStop.com

ఇదే సమయంలో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాని ఆ విషయాన్ని కనీసం పట్టించుకోకుండా లాక్‌డౌన్‌ను పొడగించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ…

ఈ సమయంలో మీకు ఒక సినిమా డైలాగ్‌ చెప్తాను.

అనార్కలీ ఇలా జరగకపోతే సలీం నిన్ను చంపేస్తాడు, అలాగని మేము నిన్ను బతకనివ్వం’ అన్నట్లుగా ప్రధాని వ్యవహరించాడంటూ ఓవైసీ అసహనం వ్యక్తం చేశాడు.లాక్‌ డౌన్‌ పొడగించకుంటే పేదలు చనిపోయే పరిస్థితి ఉంది.

అలాగని లాక్‌ డౌన్‌ కొనసాగించినా ఆకలి చావులు తప్పదు అన్నట్లుగా పేదలు ఉన్నట్లుగా ఓవైసీ అసహనం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube