కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) సవాల్ విసిరారు.తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు తాము సిద్ధమని తెలిపారు.

 Ready For A Discussion On The Funds Given By The Centre Kishan Reddy Challenges-TeluguStop.com

ప్రెస్ క్లబ్ కు వస్తారా? లేక అమరుల స్థూపం వద్దకు వస్తారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.లేదంటే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వస్తారా అని నిలదీశారు.

గాడిద గుడ్లు నెత్తిపైన పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరని పేర్కొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నోటు దురుసు అందరికీ తెలుసని చెప్పారు.రిజర్వేషన్లు( Reservations ) రద్దు చేస్తారంటూ కాంగ్రెస్( Congress ) ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని ఆరోపించారు.బీజేపీకి మద్ధతు పెరగడంతో తట్టుకోలేక వీడియోల మార్పింగ్ అని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube