గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.నాగార్జున యూనివర్సిటీ ఉమెన్స్ హస్టల్ సమీపంలో కంటైనర్ మరో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృత్యువాతపడ్డారు.కంటైనర్ గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తుండగా మరో లారీ గుంటూరు వైపు వెళ్తుందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు