సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్.ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్ళింది పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే వారిపై దాడి చేశారు భూ కబ్జాదారులకు పోలీసులు వంత పాడుతున్నారు.
ఒకవైపు ప్రజలను కొడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు కబ్జాదారులు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదు.లోకల్- నాన్ లోకల్ అని చెప్పే హక్కు ఎవరికి లేదు రియల్ ఎస్టేట్ చేసే వారు ఎన్ని బంగ్లాలైన కట్టుకోవచ్చు.
.పేద ప్రజలకు గుడిసె వేసుకునే హక్కులేదా….? మీరు పేద వాళ్ళ కోసం ఉన్నారా….సంపన్న వర్గాల కోసం ఉన్నారా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి ఎవరెన్ని దాడులు చేసిన పేద ప్రజల కోసం మేము పోరాటం చేస్తాం