Mahabubabad District : మహబూబాబాద్ జిల్లాలో దారుణం..కూతుళ్లను చంపిన తల్లిదండ్రులు

కన్న బిడ్డలనే కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు.ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా( Mahabubabad district )లో చోటు చేసుకుంది.

 Atrocity In Mahabubabad District Parents Killed Their Daughters-TeluguStop.com

గార్ల మండలం అంకన్నగూడెం( Ankannagudem )లో నివాసం ఉంటున్న దంపతులు కందగట్ల అనిల్, దేవిల మధ్య గత కొంతకాలంగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే వారి ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి చంపారని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పరారీలో ఉన్న దంపతులను పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube