ఈరోజు జరిగే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో గెలిచేది ఏ టీమ్ అంటే..?

ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ డిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.

అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఎందుకంటే ఇప్పటికి ఈ రెండు టీమ్ లు కూడా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాయి.ఇక ప్రస్తుతానికైతే వీళ్ళు మంచి విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం ఎలాగైనా తన సత్తా చాటుకోవాలని చూస్తుంది.

అలాగే ఢిల్లీ కూడా గుజరాత్( గుజరాత్ టైటాన్స్) మీద భారీ విక్టరీ నమోదు చేసింది.కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా తమదైన రీతిలో సూపర్ సక్సెస్ ని అందుకొని ఢిల్లీ ( Delhi Capitals )స్టామినా ఏంటో చూపించుకోవాలని చూస్తుంది.ఇక ఇప్పటికే 9 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

Advertisement

అలాగే ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్ లు ఆడితే అందులో మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది.కాబట్టి మొత్తానికైతే ఈ మ్యాచ్ లో ఎలాగైనా రెండు టీములు కూడా తమ అధిపతి నిరూపించుకోవాలని చూస్తున్నాయి.

చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.ఇక ముఖ్యంగా ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వాళ్ళు మ్యాచ్ పొజిషన్ ను బట్టి ఆడకుండా ఇష్టం వచ్చినట్టుగా మ్యాచ్ లు ఆడటం వల్ల వాళ్ళు మ్యాచ్ ను కోల్పోవాల్సి వస్తుంది.ఇక డిల్లి ప్లేయర్ల పరిస్థితి కూడా అలాగానే ఉంది.

అందరూ చాలా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆడే ఆట తీరు మాత్రం అంత ఎఫెక్టివ్ గా ఉండడం లేదు.ఇక మ్యాచ్లో రెండు టీంలకు కూడా 50-50 గెలిచే అవకాశాలు ఉన్నాయి.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు