పాకిస్థాన్‎లోని పెషావర్‎లో ఆత్మాహుతి దాడి..పెరుగుతున్న మృతుల సంఖ్య

పాకిస్థాన్‎లో ఉగ్రదాడి జరిగింది.పెషావర్‎లో జరిగిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

 A Suicide Attack In Peshawar, Pakistan.. The Number Of Dead Is Increasing-TeluguStop.com

ఈ దాడిలో మృతుల సంఖ్య 28కి చేరుకుంది.ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండగా.

మరో 150 మందికి గాయాలయ్యాయి.మసీదులో ప్రార్ధనల అనంతరం ఉగ్రకుట్రలో భాగంగా ఆత్మాహుతి దాడి జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube