రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కి చెందిన గుంటుక రాజయ్య age 81 y , అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనపడక పోయేసరికి తన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం డయల్100 కాల్ కి సమాచారం ఇవ్వగా సిరిసిల్ల టౌన్ పోలీసులు ఎస్.ఐ శ్రీనివాస్ , బన్సీలాల్, ఉమాపతి, ఎల్లగౌడ్, రాజేందర్, శ్రీధర్ లు రాజయ్య కోసం వెతుకగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని వంశీ కృష్ణ కాలని( Vamsi Krishna colony )లో వర్షపు నీటి లో సృహ తప్పిపోయి పడి ఉండగా వెంటనే 108 కాల్ చేసి అంబులెన్స్( Ambulance ) పిలిపించి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Rajanna Sircilla News