వైసీపీకి నేనంటే భయం పట్టుకుంది - వైఎస్ షర్మిలా

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపి వేశారని…రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా DCC అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ ఘటన పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Ap Pcc Chief Ys Sharmila Serious On Flexi Issue In Nellore District, Ap Pcc Chie-TeluguStop.com

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.మమ్మల్ని బెదిరించాలని YCP గూండాలు చూస్తున్నారు.కార్యకర్తలను బెదిరిస్తున్నారు.ఎవరు బెదిరించినా బెదరం.

YCP కి నేనంటే భయం పట్టుకుంది.YCP గుండెల్లో వణుకు పుడుతుంది.

నన్ను తిట్టిపోసినా…సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా బెదిరేది లేదు.ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ.

నేను రెడీ.మీరు రెడీనా.!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube