ప్రజాపాలనలో ఏర్పాట్లు సరిగా లేవు..: ఎమ్మెల్యే రాజాసింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రజాపాలనలో ఏర్పాట్లు సరిగా లేవని తెలిపారు.

 Arrangements In Public Administration Are Not Good..: Mla Rajasingh-TeluguStop.com

దరఖాస్తు పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.దరఖాస్తు పత్రాలు మీ -సేవలో విక్రయిస్తున్నారన్న ఆయన వీటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే అభయహస్తం పథకాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.కాగా ఈ కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube