పార్వతీపురంలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర సన్నాహక భేటీ

పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురంలో వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్ర సన్నాహక భేటీ జరిగింది.పార్వతీపురం నియోజకవర్గ ఇంఛార్జ్ గా అలజంగి జోగారావు కొనసాగుతారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

 Preparatory Meeting Of Ycp Social Empowerment Bus Trip In Parvathipuram-TeluguStop.com

ఇది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమని మంత్రి బొత్స తెలిపారు.అలాగే నవంబర్ 1వ తేదీన జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు బాధ్యతలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

కాగా ఈనెల 26న వైసీపీ సామాజిక చైతన్య బస్సు యాత్ర ఇచ్చాపురంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.సీఎం జగన్ పాలనలో ప్రజలకు జరిగిన మేలును బస్సు యాత్రలో నేతలు వివరించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube