పవన్ కళ్యాణ్ పై విషప్రచారం.. జనసేన నాయకులు ఆగ్రహం

తిరుపతి: వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ పై విషప్రచారం పై జనసేన నాయకులు ఆగ్రహం.తిరుపతి sp కార్యాలయంలో ఫిర్యాదు.

 Janasena Women Leaders Complaints To Tirupati Sp Office, Janasena , Janasena Wom-TeluguStop.com

పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

సీఎం జగన్ గంజాయి తాగి మాట్లాడుతున్నాడు అంటూ తీవ్రంగా ప్రశ్నించిన జనసేన వీర మహిళలు.

జనసేన అధినేత కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరిక.వ్యక్తిగత దూషణకు పాల్పడిన వారిని కటినంగా శిక్షించాలని వినతి పత్రం సమర్పించిన జనసేన వీర మహిళలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube