పవన్ కళ్యాణ్ పై విషప్రచారం.. జనసేన నాయకులు ఆగ్రహం

తిరుపతి: వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ పై విషప్రచారం పై జనసేన నాయకులు ఆగ్రహం.

తిరుపతి Sp కార్యాలయంలో ఫిర్యాదు.పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

సీఎం జగన్ గంజాయి తాగి మాట్లాడుతున్నాడు అంటూ తీవ్రంగా ప్రశ్నించిన జనసేన వీర మహిళలు.

జనసేన అధినేత కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరిక.

వ్యక్తిగత దూషణకు పాల్పడిన వారిని కటినంగా శిక్షించాలని వినతి పత్రం సమర్పించిన జనసేన వీర మహిళలు.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!