తెలంగాణ కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్ల నిరసన

తెలంగాణ కొత్త సచివాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు.కౌన్సిల్ సమావేశంలో వాకౌట్ చేసిన అధికారులపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సెక్రటేరియట్ కు వచ్చారు.

 Bjp Corporators Protest At Telangana New Secretariat-TeluguStop.com

అయితే వారిని లోపలికి అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు రోడ్డుపై బైటాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో సచివాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube