ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు క్యాపిటల్ పై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Supreme Court Hearing On Ap Capital Issue-TeluguStop.com

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ విచారణను మార్చి 28కి వాయిదా వేసింది.

అయితే సుప్రీం తీర్పుపై ఏపీ రాజధాని అమరావతినా లేదా మూడు రాజధానులా అనే విషయం ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే.

మూడు రాజధానుల అంశంపై ధర్మాసనం నుంచి క్లియరెన్స్ వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది.అందుకు తగినట్లుగా సీఎం జగన్ సహా మంత్రులు విశాఖ నుంచి పరిపాలన చేపట్టనున్నామని ప్రకటనలు చేస్తున్నారు.

దీంతో రాజధానుల అంశంపై సుప్రీం ఇవ్వనున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube