ఉత్తరప్రదేశ్ కాన్పూర్‎లో భారీ చోరీ..!

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో భారీ చోరీ జరిగింది.సొరంగ మార్గం తవ్విన గుర్తు తెలియని దుండగులు ఓ బ్యాంకులో దొంగతనానికి పాల్పడ్డారు.

 Massive Theft In Uttar Pradesh Kanpur..!-TeluguStop.com

ఎస్బీఐ బ్యాంకు పక్క స్థలం నుంచి బ్యాంకులోకి సొరంగం తవ్వినట్లు పోలీసులు గుర్తించారు.సుమారు పది అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో దొంగలు సొరంగాన్ని తవ్వారని తెలిపారు.

అనంతరం రూ.కోటి విలువైన 1.8 కేజీల బంగారాన్ని అపహరించుకుని వెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

అయితే బ్యాంకు గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube