తెలంగాణ పీసీసీ కార్యవర్గం ప్రకటన

తెలంగాణ పీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది.ఈ క్రమంలో 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

 Announcement Of Telangana Pcc Executive Committee-TeluguStop.com

కాగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ గా మాణిక్కం ఠాగూర్ ను పార్టీ అధిష్టానం నియమించింది.ప్రత్యేక ఆహ్వానితులుగా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండనున్నారు.40 మంది సభ్యులతో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉండనుందని తెలిపింది.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి వ్యవహారించనున్నారని వెల్లడించింది.అదేవిధంగా 26 మంది డీసీసీ ప్రెసిడెంట్లతో పాటు 24 మంది వైస్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది.84 మందిని జనరల్ సెక్రటరీలుగా నియమించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube