యాదాద్రి లడ్డూకు జాతీయ స్థాయి గుర్తింపు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి( Sri Lakshmi Narasimha Swamy ) ప్రసాదానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు.శనివారం యాదాద్రి క్షేత్రాన్ని ఆయన సందర్శించి నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు జారీ చేసిన జాతీయ సర్టిఫికెట్ ‘భోగ్’ – బ్లిస్ ఫుల్ హైజీన్‘ పత్రాన్ని ఆలయ ఏఈఓ రామ్మోహన్ రావు( AEO Rammohan Rao )కు అందజేశారు.

 National Recognition For Yadadri Laddu, Sri Lakshmi Narasimha Swamy Temple ,na-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube